Tuesday, May 20, 2025
spot_img

ఇథియోపియాలో విరిగిపడిన కొండచరియలు,157 మంది మృతి

Must Read

ఆఫ్రికా దేశంలో ఇథియోపియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో 157 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.మరణించిన వారిలో చిన్నారులతో పాటు గర్భినిలు కూడా ఉన్నారు.దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS