Wednesday, July 30, 2025
spot_img

మదనపల్లి కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడు అరెస్ట్

Must Read

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ కేసుకు సంభందించి వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు,సర్పంచి ఈశ్వరమ్మ భర్త బండపల్లి అక్కులప్పను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.అయితే అక్కులప్ప పై పలు భూ అక్రమాలకు సంభందించి కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయ్.ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Latest News

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS