Saturday, June 7, 2025
spot_img

కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు,తప్పిన పెను ప్రమాదం

Must Read

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో బీ6,బీ 7,ఎం 1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి.ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ లో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Latest News

బంగ్లాదేశ్‌లో ఎన్నికలు 2026లో

ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్వహించాలంటున్న ప్రతిపక్షాలు షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్న బంగ్లాదేశ్‌లో జనరల్ ఎలక్షన్స్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS