Friday, July 4, 2025
spot_img

బాంగ్లాదేశ్ లో అదుపుతప్పిన పరిస్థితి,ప్రధాని రాజీనామా.?

Must Read

బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.ఇదిలా ఉండగా షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.ఇప్పటివరకు ఈ అల్లర్లలో సుమారుగా 300 మంది మృతి చెందినట్టు సమాచారం.

Latest News

లైవ్‌ మ్యాచ్‌లో పాము ప్రవేశం

శ్రీలంక క్రికెట్‌ జట్టు బుధవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టును 77 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS