Tuesday, August 19, 2025
spot_img

మాధురిని పరిచయం చేసింది వాణీయే,దువ్వడా హాట్ కామెంట్స్

Must Read

తన కుటుంబమే తన పై దాడికి పాల్పడుతుందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.దువ్వాడ శ్రీనివాస్ నివాసం ముందు గత రెండు రోజులుగా భార్య వాణితో సహా కూతుళ్లిద్దరూ ఆందోళన చేస్తున్నారు.దింతో శనివారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.మధురిని భార్య వాణియే పరిచయం చేసిందని,మధురి ఒక డ్యాన్స్ టీచర్ అని తెలిపారు.తనకు మాధురికి మధ్య లేనిపోనీ అంటగట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.మాధురికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాని స్పష్టం చేశారు.తన ఇద్దరు కుమార్తెలను చూసుకునే బాధ్యత తనదేనని వెల్లడించారు.తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మాధురి తనకు అండగా నిలిచిందని,ఎన్నికల్లో తన కోసం 2 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.తన ఇద్దరు కుమార్తెలను ఎలాంటి లోటుపాట్లు రాకుండా చాల బాగా చూసుకున్నని,ఇప్పుడు వారు తన పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.అచ్చెన్నాయుడుతో కలిసి మాధురి తన పై దాడి చేస్తుందని,అయిన అండతోనే ఎన్నికల్లో తనని ఓడించారని ఆరోపించారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS