Friday, October 24, 2025
spot_img

కోల్ కత్తా హత్యచారం

Must Read

జంతువుల కన్నా అతి ప్రమాదకరమైన వారు మనుషులేనా అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా
చేసిన సంఘటన కోల్ కత్తా హత్య చారం..!! నిర్భయ చట్టాలు అమలు చేస్తున్న అత్యాచార ఘటనలను మాత్రం నిరోధించలేకపోతున్నారు
కామాంధులుగా మారిన మానవ మృగాలు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఇంకెన్నాళ్లు..? జూడాల అభ్యర్థనను ఆలకించలేని ప్రభుత్వాలు
మొద్దునిద్రలో ఉన్నాయి..
కార్పొరేట్ గద్దల కోసం చట్టాలను సవరించే మీరు మహిళలపై జరుగుతున్నా అత్యాచారాలను విదేశీ చట్టాలను అమలు చేయండి..
పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతున్న నా దేశంలో ఇంకా ఎన్ని విపత్కర పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని ఆడపిల్లల
తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారు..మదమెక్కిన మానవ మృగాలను నడి బజారులో ఉరితీసినప్పుడే
నా దేశం కంటినిండా నిద్రపోతుంది..

  • రమేష్ గాండ్ల
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This