Sunday, June 8, 2025
spot_img

కోల్ కత్తా హత్యచారం

Must Read

జంతువుల కన్నా అతి ప్రమాదకరమైన వారు మనుషులేనా అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా
చేసిన సంఘటన కోల్ కత్తా హత్య చారం..!! నిర్భయ చట్టాలు అమలు చేస్తున్న అత్యాచార ఘటనలను మాత్రం నిరోధించలేకపోతున్నారు
కామాంధులుగా మారిన మానవ మృగాలు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఇంకెన్నాళ్లు..? జూడాల అభ్యర్థనను ఆలకించలేని ప్రభుత్వాలు
మొద్దునిద్రలో ఉన్నాయి..
కార్పొరేట్ గద్దల కోసం చట్టాలను సవరించే మీరు మహిళలపై జరుగుతున్నా అత్యాచారాలను విదేశీ చట్టాలను అమలు చేయండి..
పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతున్న నా దేశంలో ఇంకా ఎన్ని విపత్కర పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని ఆడపిల్లల
తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారు..మదమెక్కిన మానవ మృగాలను నడి బజారులో ఉరితీసినప్పుడే
నా దేశం కంటినిండా నిద్రపోతుంది..

  • రమేష్ గాండ్ల
Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS