Saturday, October 4, 2025
spot_img

అనిల్ అంబానీకు షాకిచ్చిన సెబీ,రూ.25 కోట్ల జరిమానా

Must Read

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.అంతేకాకుండా రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది.”రిలయన్స్ హోమ్ ఫైనాన్స్” లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు,మరో 24 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు సెబీ వెల్లడించింది.నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This