Friday, July 4, 2025
spot_img

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

Must Read

భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలు తిప్పక తప్పదు..అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్న..దేశం కోసం నేనెంతో అడా..క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతుంటే నా మనసు ప్రశాంతంగా ఉంది..మళ్ళీ ఆడే అవకాశం రాకపోవచ్చు..అందుకు బాధపడాల్సిన అవసరం లేదని నా మనసుకు చెప్తున్నా అని వీడియోలో తెలిపాడు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS