Thursday, July 3, 2025
spot_img

మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

Must Read

నటి నమితకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది.కృష్ణాష్టమి సందర్బంగా తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.ఈ సందర్బంగా తనను ఆలయ సిబ్బంది అడ్డుకొని హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని,అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబసభ్యులతో దురుసుగా మాట్లాడారని నమిత ఓ వీడియోను రిలీజ్ చేశారు.సిబ్బంది చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయని వీడియోలో పేర్కొన్నారు.తాను పుట్టుకతో హిందునేనని అన్నారు.తనతో అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం నమిత పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు.పై అధికారుల ఆదేశాల మేరకే ఆలా చేశాం ,కొద్దిసేపు వేచి ఉండమని చెప్పం కానీ ఎక్కడ కూడా నమితను అడ్డుకోలేదు,మర్యాదగానే మాట్లాడమని ఆలయ పరిపాలన సిబ్బంది వివరణ ఇచ్చారు

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS