Tuesday, July 1, 2025
spot_img

అన్న క్యాంటీన్లను మూసి జగన్ నిరుపేదల పొట్ట కొట్టారు

Must Read
  • మంత్రి అచ్చెన్నాయుడు

పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పొట్ట కొట్టరాని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.సోమవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంతో పాటు కోటబొమ్మాలిలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వానికి,ప్రజలను పీడించే ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచమని,అంతేకాకుండా రెండు నెలల పాటు పెరిగిన ఫించన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అని కొనియాడారు.రాష్ట్ర వ్యాప్తంగా 220 అన్నా క్యాంటిన్లు ప్రారంభించి పేదల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS