Monday, August 18, 2025
spot_img

అన్న క్యాంటీన్లను మూసి జగన్ నిరుపేదల పొట్ట కొట్టారు

Must Read
  • మంత్రి అచ్చెన్నాయుడు

పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పొట్ట కొట్టరాని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.సోమవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంతో పాటు కోటబొమ్మాలిలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వానికి,ప్రజలను పీడించే ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచమని,అంతేకాకుండా రెండు నెలల పాటు పెరిగిన ఫించన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అని కొనియాడారు.రాష్ట్ర వ్యాప్తంగా 220 అన్నా క్యాంటిన్లు ప్రారంభించి పేదల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS