Friday, June 6, 2025
spot_img

గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం

Must Read

కృష్ణ జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాల కలకలం రేగింది.గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మాయిలు తమ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని ఆందోళన చేపట్టారు.తెల్లవారుజామున 3 గంటల వరకు ఆందోళనను కొనసాగించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు.

ఈ ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు.తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర,కలెక్టర్,జిల్లా ఎస్పీ ఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

Latest News

భక్తిని బిజినెస్‌గా మార్చిన ఘనుడు

రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్‌గా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS