Saturday, June 7, 2025
spot_img

ఏపీలో భారీ వర్షాలు, అప్రమత్తమైన ప్రభుత్వం

Must Read

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు ఈరోజు సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లా ఓర్వకల్ లో పర్యటించాల్సి ఉంది.కానీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పర్యటన రద్దు అయింది.

Latest News

శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండలవాడి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండ మీదికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. అలిపిరి భూదేవి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS