Wednesday, August 20, 2025
spot_img

సింగపూర్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Must Read

రెండు రోజుల విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు.అంతకుముందు బ్రూనైలో పర్యటించారు.సింగపూర్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకు భారతీయులు ఘన స్వాగతం పలికారు.సింగపూర్ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి.మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్,జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నారు.ఇక సింగపూర్ చేరుకున్న మోదీ కాసేపు ఎన్నారైలతో చర్చించారు.డోలు వేయించి ఉత్సాహ పరిచారు.మంగళవారం బ్రూనైలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం పలికారు.

Latest News

మద్యం దుకాణాల లైసెన్సులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌తో ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండగా, కొత్త లైసెన్సులు 2025...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS