Friday, July 4, 2025
spot_img

ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు సబ్సిడీ అవసరం లేదు

Must Read

ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సబ్సిడీ అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.గురువారం బీఎన్.ఈ.ఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ,ఎలక్ట్రిక్,సీఎన్జీ వాహనాలను వినియోగదారులు సొంతంగా ఎంచుకుంటున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.ఈవీ వాహనాల తయారీదారులు ఇక నుండి ప్రభుత్వ రాయితీలు కోరడం సమంజసం కాదని పేర్కొన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS