Saturday, October 4, 2025
spot_img

అరటి పండు తినే విషయంలో ఈ జాగ్రతలు పాటించాల్సిందే

Must Read

అరటి పండు తినడం వలన లాభాలు ఉన్నయని తెలుసు.అందరికీ అందుబాటులో ఉంటే పండ్లలో అరటి పండు ఒకటి.కానీ అరటి పండు తినే విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం పుట అరటి పండు తినడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.

ఖాళీ కడుపుతో అరటి పండు తీనొద్దని వైద్యులు తెలుపుతున్నారు.ఎందుకంటే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల మన శరీరానికి పోషకాలు అందకుండా చేస్తుంది.

అరటిపండులో పెక్టిన్ ఉండడం వలన కడుపులో ఆమ్లన్ని బందిస్తుంది.దీంతో జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది.అసిడిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This