Friday, July 4, 2025
spot_img

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

Must Read

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Latest News

రీమ్యాక్స్ పేరుతో రియల్ మోసగాళ్లు..

పలు రకాల పేర్లతో కంపెనీల ఏర్పాటు.. హైదరాబాద్‌, పీలోనూ బ్రాంచీల ఏర్పాటు.. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ ఆకట్టుకుంటారు.. అధిక వడ్డీ ఆశచూపి ప్రీ లాంచ్ మోసాలు.. ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..? నిఘా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS