Monday, May 19, 2025
spot_img

హర్యానాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Must Read

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 06 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 01 గంటల వరకు 36.69 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS