Monday, August 18, 2025
spot_img

కిడ్నాప్‎కు గురైన జవాన్ మృతి

Must Read

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్ జిల్లాలో కిడ్నాప్‎కు గురైన ఇద్దరు సైనికులలో ఓ సైనికుడు మరణించాడని సైనిక అధికారులు తెలిపారు. అక్టోబర్ 08న యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్‎కి గురయ్యారు. వీరిలో ఒకరికి బుల్లెట్ తగిలి గాయాలు అయినప్పటికీ ఉగ్రవాదుల చెర నుండి బయటపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం సైన్యం భారీఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఆ క్రమంలో బుల్లెట్,కత్తి గాయాలతో ఉన్న మరో సైనికుడి మృతదేహం లభించింది. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానె ఉందని అధికారులు తెలిపారు.

మంగళవారం సాయింత్రం భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన 31 ఏళ్ల వ్యక్తిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

Latest News

కెన‌రా బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో ప్రధాన్ మంత్రీ జనసురక్షా శిబిరం

కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనసురక్షా శాచ్యురేషన్ క్యాంపైన్ (జూలై 1 – సెప్టెంబర్ 30, 2025) లో భాగంగా కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు రూరల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS