Friday, July 4, 2025
spot_img

కిడ్నాప్‎కు గురైన జవాన్ మృతి

Must Read

జమ్ముకశ్మీర్ అనంత్‎నాగ్ జిల్లాలో కిడ్నాప్‎కు గురైన ఇద్దరు సైనికులలో ఓ సైనికుడు మరణించాడని సైనిక అధికారులు తెలిపారు. అక్టోబర్ 08న యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి కిడ్నాప్‎కి గురయ్యారు. వీరిలో ఒకరికి బుల్లెట్ తగిలి గాయాలు అయినప్పటికీ ఉగ్రవాదుల చెర నుండి బయటపడ్డారని అధికారులు తెలిపారు. అనంతరం సైన్యం భారీఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఆ క్రమంలో బుల్లెట్,కత్తి గాయాలతో ఉన్న మరో సైనికుడి మృతదేహం లభించింది. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానె ఉందని అధికారులు తెలిపారు.

మంగళవారం సాయింత్రం భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన 31 ఏళ్ల వ్యక్తిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS