Saturday, July 5, 2025
spot_img

ఈ నెల 14 నుంచి అందుబాటులోకి గ్రూప్ 01 మెయిన్స్ హాల్ టికెట్స్

Must Read

ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్‎ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్‎సైట్ నుండి అభ్యర్థులు హాల్‎టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

మధ్యాహ్నం 02 గంటల నుండి సాయింత్రం 05 గంటల వరకు పరీక్షలు నిర్వహించునున్నారు. మధ్యాహ్నం 12:30 నుండి అభ్యర్థులను సెంటర్స్ లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టీజీపీఎస్సీలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS