Monday, August 18, 2025
spot_img

ఢిల్లీలో జనవరి వరకు టపాసుల కాల్చివేతపై నిషేధం

Must Read

శీతాకాలంలో వాయు కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14 నుండి జనవరి 01 వరకు ఢిల్లీలో టపాసుల కాల్చివేతపై నిషేధం విధిస్తున్నట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నామని, ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS