Saturday, July 5, 2025
spot_img

రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి

Must Read

పుణెలో న్యూజిలాండ్‎తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‎లో టీం ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్ లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి సిరీస్‎ను కోల్పోయింది.

రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. టార్గెట్ ను చెందించేందుకు బరిలోకి దిగిన భారత్ జట్టు 208 పరుగులకు ఆలౌటైంది.

Latest News

అవినీతి సుగంధంగా మారిన ” సునంద”

డీపీవో సునంద పాలన లో అవినీతికి అడ్డాగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లా! కొండమడుగు గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం..! రూ. 93 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం-...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS