Thursday, July 3, 2025
spot_img

లోయలో పడిపోయిన బస్సు , 36 కు చేరిన మృతుల సంఖ్య

Must Read

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుండి కుమావోన్ లోని రాంనగర్‎కు వెళ్తునట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సంఘటన స్థలానికి బయలుదేరారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS