Friday, August 1, 2025
spot_img

పాకిస్థాన్ క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు

Must Read

పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోనీ రైల్వే స్టేషన్ లో బాంబు పేలి 26 మంది మరణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 14 మంది జవాన్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. క్వెట్టా రైల్వే స్టేషన్ నుండి పెషావర్ కు రైలు బయల్దేరే ముందు ఈ పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. జవాన్లను లక్ష్యం చేసుకునే ఈ దాడి జరిగినట్టు అనుమనిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ పేలుడుకు కారణం తామే అని “బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ” ప్రకటించింది.

Latest News

నల్లగొండ తహశీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల దందా

కోర్టు కెవియట్‌ పిటిషన్‌ను పట్టించుకోని తహశీల్దారు! కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువ లేని కాగితాలా? కోర్టులంటే గౌరవం లేదు, పైఅధికారులనే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు.. వృద్ధ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS