Sunday, May 18, 2025
spot_img

థాయ్‎లాండ్ వెకేషన్‎‎లో ధోనీ

Must Read

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ థాయ్‎లాండ్ వెకేషన్‎కు వెళ్లారు. భార్య సాక్షి , కుమార్తె జీవాతో కలిసి థాయ్‎లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలను జీవా అధికారిక ఇన్‎స్థా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎం.ఎస్ ధోనీ సముద్రపు నీటిలో సేద తీరుతూ కనిపించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS