Sunday, November 2, 2025
spot_img

సమాజానికి సందేశం ఇచ్చే షార్ట్ ఫిల్మ్

Must Read
  • పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి

సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.స‌మాజంలోని జ‌రిగే అఘాయిత్యాల‌పై ఈ షార్ట్ ఫిల్మ్ ఉండ‌బోతుంద‌ని ద‌ర్శ‌కుడు శివ‌నాగ‌రాజు తెలిపారు.ఒక మ‌హిళ వైద్యురాలికి,ఉన్మాదుల‌కు మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలే ఇందులో ఉండ‌బోతున్నాయ‌న్నారు.ఈ సినిమాను ర‌మేష్‌బాబు కోమ‌టి నిర్మిస్తున్నారు. ఈ నూత‌న షార్ట్ ఫిల్మ్ కార్య‌క్ర‌మంలో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ బృందం దేవేంద‌ర్ కొన్నె,ప్ర‌దీప్ రెడ్డి,బ‌త్తిని రాజేష్‌,హిరోయిన్ హేమ పెద‌కోట‌,ఎడిట‌ర్ కేత‌న్ కంచ‌ర్ల‌,కెమెరామెన్ న‌వీన్ కుమార్ పొన్నాల‌,క‌ల‌రింగ్ రామోజు మ‌ణికంఠ‌,అసిస్టెంట్ డైరెక్ట‌ర్ జాఫ‌ర్ వ‌లీ,వంశీకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This