Friday, October 3, 2025
spot_img

భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యం

Must Read

మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ – పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‎కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో నిధా దార్ 34 బంతుల్లో 28 పరుగులు చేసింది. మిగితా బ్యాటర్స్ తక్కువ స్కోర్ మాత్రమే చేయగలిగారు. మునిబా (17), సయేదా అరుబ్ షా (14) , ఫాతిమా సన (13), సిద్రా అమీన్ (08) పరుగులు చేశారు.భారత్ బౌలర్స్ అద్బుతమైన బాలింగ్ చేసి పాకిస్థాన్ ను కట్టడి చేయగలిగారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This