Monday, August 18, 2025
spot_img

లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రకాశ్‎రాజ్ మరో ట్వీట్

Must Read

ప్రస్తుతం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‎గా మారింది.ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాశ్ ‎రాజ్,డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్‎కళ్యాణ్ స్పందిస్తూ,ఈ వ్యవహారంతో ప్రకాశ్‎రాజ్ కి ఏం సంబంధంమని ప్రశ్నించారు.పవన్‎కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ,తాను విదేశాల్లో ఉన్నానని,ఈ నెల 30న ఇండియాకు వచ్చి మీ మాటకు సమధానం ఇస్తానని తెలిపారు.తాజాగా ప్రకాశ్‎రాజ్ మరో హాట్ ట్వీట్ చేశారు.” గెలిచే ముందు ఒక అవతారం,గెలిచిన తర్వాత ఇంకో అవతారం,ఏంటి ఈ అవతారం,ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ అస్కింగ్” అంటూ మరో ట్వీట్ చేశారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS