Saturday, June 7, 2025
spot_img

ఏపీ శాశనసభ రద్దు

Must Read
                                                                               
  • అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి
  • ఘోర పరాజయంతో గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించిన జగన్
  • రాజీనామాకు గవర్నర్ ఆమోదం
  • 09న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశం..?

ఆంధ్రప్రదేశ్ శాశనసభ రద్దు అయింది.అసెంబ్లీ ఎన్నికల్లో వై.సి.పి పార్టీ ఘోర పరాజయంతో మంగళవారం జగన్ గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ రద్దు అయింది.175 స్థానాలకు ఎన్నికలు జరగగా 164 స్థానాల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఈ నెల 09న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS