Thursday, July 31, 2025
spot_img

ఏపీలో భారీ వర్షాలు, అప్రమత్తమైన ప్రభుత్వం

Must Read

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు ఈరోజు సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లా ఓర్వకల్ లో పర్యటించాల్సి ఉంది.కానీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పర్యటన రద్దు అయింది.

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS