గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2023 అద్భుతమైన విజయాన్ని అనుసరించి, కార్దేఖో గ్రూప్ తన రెండో ఎడిషన్ - గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024ను నిర్వహించింది.షార్క్ ట్యాంక్ ఇండియా, అమిత్ జైన్ పెట్టుబడి పెట్టిన 30 కంపెనీలకు సాధికారత కల్పించడానికి ఈ రెండు రోజుల ఈవెంట్ జూన్ మొదటి వారంలో జైపూర్లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో...
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరిని.. సిబిఐ అధికారిని అంటూ మరొకరిని ట్రాప్ చేసి 25లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్…!
Black stone & white roads పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో నగరానికి చెందిన యువకుడి నీ ఆడ్ చేసి..షేర్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసి అన్ లైన్ ట్రేడింగ్ చేయాలని,...
ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ పలు రాష్ట్రాలలో పోలీసుల కళ్ళు కప్పి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి డివిజన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 1,70,000 రూపాయల నగదు, 13.6 తులాల ఆభరణాలు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.పెద్దపల్లి...
2024-25 సంవత్సరానికి అంతర్జాతీయ ఆదాయ వాటా విస్తరణపై దృష్టి
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్ ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ ఆదాయాన్ని సాధించింది.ముంబైకి చెందిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ ఐథింక్ లాజిస్టిక్స్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.104 కోట్ల గణనీయ ఆదాయం...
గవర్నమెంట్ హాస్పిటల్లో పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు మెడికల్ విద్యార్దినిల పరిస్థితి విషమం. హైదరాబాద్ - రామాంతపూర్లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్దినిల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా.. మరో విద్యార్థినికి తలపై తీవ్ర...
కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్
పుస్తకాలూ కోరిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను...
కాలువ కబ్జాపై నోటీసులు జారీ
పైపులు, రోడ్డు, తొలగించకుంటే చర్యలు
ఆదాబ్ కథనానికి స్పందన
నిజాం కాలం నాటి ప్రభుత్వ చెరువు కాలువ కబ్జాపై నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. అమాయకులే టార్గెట్… 1/70లో అక్రమ వెంచర్.. చెరువు కాలువ కబ్జా చేసి రోడ్డు అంటూ మే 28న ఆదాబ్ హైద్రాబాద్ ప్రత్యేక కథనాన్ని...
చిట్యాల పట్టణ కేంద్రంలో పాలసీతలీకరణ కేంద్రానికి ఎదురుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డు ను తొలగించి పోతరాజు చెరువును పునరుద్దరణ చేయాలి అని డిమాండ్ చేశారు సిపిఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి అక్బర్.నాయకులతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సంధర్బంగా అక్బర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఉపయోగించడం వల్ల కాలనివాసులకు,రహదారి వెంట...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...