Thursday, April 24, 2025
spot_img

కవితకు మరో ఎదురుదెబ్బ

Must Read
  • కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ
  • సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
  • జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్
  • పుస్తకాలూ కోరిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసింది.సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు అంగీకరించింది.మరో రెండు వారాలపాటు అంటే జూన్ 21 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.దింతో జూన్ 21 వరకు కవిత జ్యూడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.మరోవైపు చదువుకోవడానికి 09 పుస్తకాలూ కావాలని కోర్టును కోరగా , ఆమె కోరికను కోర్టు అంగీకరించింది.ఇక విచారణను జూన్ 21 వాయిదా వేసింది కోర్టు.

Latest News

పార్టీ పదవుల్లో సీనియర్లకే పెద్దపీట

పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS