డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం గరం..
రెండు సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్ రాత్రికి రాత్రే డంప్ చేస్తున్న మిల్లర్లు!
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలోని ఎ.ఎస్.ఆర్ రైస్ ఇండస్ట్రీ జిమ్మిక్కులు..
2021-22 సీజన్ కు చెందిన 2 కోట్ల...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...