వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం ఏపీ నుండి హైదరాబాద్కు వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నందిగం సురేష్ను మియాపూర్ లో అరెస్ట్ చేశారు.గత వైసీపీ ప్రభుత్య హయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నందిగం సురేష్తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్...
ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో చెత్త రాజకీయాలు చేయవద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను దూరం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.ఇలాంటి సమయంలో బాధితులను అధికారులు తమ కుటుంబసభ్యులుగా భావించాలని...
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని అధికారికంగా వెల్లడించినహోంమంత్రి అనిత
22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.భారీ వర్షాలు,వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని...
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల...
కృష్ణ జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాల కలకలం రేగింది.గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మాయిలు తమ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని ఆందోళన చేపట్టారు.తెల్లవారుజామున 3 గంటల వరకు ఆందోళనను కొనసాగించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు.
ఈ ఘటన పై స్పందించిన సీఎం...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.వికసీత్ ఏపీ-2047 రూపకల్పన పై ప్రతినిధులతో చర్చించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభవృద్ది చేసేలా ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు.ఏపీలో ఉన్న వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చి,అందరికీ అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రాన్ని లాజిస్టిక్స్...
మంత్రి అచ్చెన్నాయుడు
పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పొట్ట కొట్టరాని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.సోమవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంతో పాటు కోటబొమ్మాలిలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వానికి,ప్రజలను పీడించే ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచమని,అంతేకాకుండా...