ఎన్డీయే కూటమి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు
చంద్రబాబు పేరుని బలపరిచి,శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్
చంద్రబాబు నాయకత్వం,అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం
ఎన్డీయే సాధించిన విజయం దేశవ్యాప్తంగా అందరికి స్ఫూర్తినిచ్చింది
తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడుకి రాజకీయాల పై ఉన్న అనుభవం,అయిన నాయకత్వం ఏపీకి ఎంతో అవసరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఎన్డీయే కూటమికి శాసనసభ...
ఆంధ్రప్రదేశ్ లో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది…
మళ్ళీ బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు..
ఈ నేపధ్యంలో దేశంలో పాపులర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ బీర్ ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్ లలో నిల్వ చేసారు..
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి..
రాష్ట్రంలో లిక్కర్ పాలసీ పై చంద్రబాబు...
అమరావతి: కొత్త కళ సంతరించుకుంటున్న రాజధాని ప్రాంతం, రాజధానిలో తుమ్మ చెట్లు, ముళ్ల కంపలు తొలగింపు..
యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియర్ చేస్తున్న CRDA. ట్రంక్ రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు తొలగింపు..
నిన్న అమరావతిలో సీఎస్ నీరబ్ సుడిగాలి పర్యటన..
చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత అమరావతిలో నిర్మాణ పనులపై దిశా నిర్దేశం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ...
వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు…
ఒకరొకరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు…
మొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నిన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డీ వెంకట్ రాంరెడ్డి, తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ తీరుపై, కోటరీ తీరుపై ఆగ్రహం ఆవేధన వ్యక్తం చేస్తూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రభుత్వంలోని...
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
రాజదాని నిర్మాణం కోసం తుళ్ళూరు ప్రాంతాన్ని ఎంచుకున్న చంద్రబాబు.. కొత్త రాజధాని కి ఏం పేరు పెట్టాలి అనే సంశయంతో అనేక మంది ప్రముఖులను పేరు సూచించిందిగా కోరారు.
ఈ నేపథ్యంలో రామోజీరావు అమరావతి పేరు ప్రతిపాదించారు. చంద్రబాబు సహా ప్రముఖులందరికీ...
తెలుగు పత్రిక రంగానికి రామోజీరావు దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారు : వై.ఎస్ జగన్
ఈనాడు అధినేత రామోజీ రావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.రామోజీరావు మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతికి తరలించారు.అక్కడ...
ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రంగాణాన్ని ప్రమాణ స్వీకారోత్సవ వేదికగా నిర్ణయించారు.
మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం
మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం
తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది
మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...
జగన్ ఆనందం కోసం తనకు పోలీస్ స్టేషన్ లో చీకట్లో ‘treatment‘ ఇచ్చిన IPS అధికారి ఇంటికి వెళ్లి బొక్కే ఇచ్చిన ఏపీ టీడీపీ నేత పట్టాభి…
తనను ఆరోజు ఎంతో హింసించారని ఆయన ఆవేధన వ్యక్తం చేసారు.
జాషువా సహా ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో… గేట్ కు పూల బొకే పెట్టేసి పట్టాభి...