తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్ పార్క్ హోటల్, వైస్రాయ్ హోటల్ తో పాటు మరో రెండు హోటల్స్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆయా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి....
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ 03 పేజీల లేఖను శుక్రవారం విడుదల చేశారు.
" ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్...
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) ఛైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధ బాద్యతలు స్వీకరించారు. గురువారం విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ని ఛాంబర్లో బాద్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆమెతో పదవి ప్రమాణస్వీకారం చేయించారు.
బద్వేల్లో ఇంటర్ విద్యార్థిని హత్యాచారం ఘటనపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో "లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు..ఇదేమి రాజ్యం చంద్రబాబు" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని విమర్శించారు. బద్వేలులో ఇంటర్ కాలేజీ విద్యార్థినిపై...
కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని ఏపీ హోంమంత్రి వంగపూడి అనిత తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొలుకోలేక మరణించడం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి...
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళా హత్య కేసులో నందిగం సురేష్ ను కస్టడీకి ఇవ్వలని తుళ్లూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై మంగళగిరి కోర్టు అనుమతించింది. దీంతో గుంటూర్ జైలులో ఉన్న నందిగం సురేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు...
ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ వాకాటీ కరుణ, ఆమ్రపాలి, ఏ.వాణి ప్రసాద్ , డీ రోనాల్డ్ రాస్, జీ.సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ ను ఆశ్రయించారు.
డీవోపీటీ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తకోడళ్ళపై అత్యాచారనికి పాల్పడిన నిందితులను పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో నాలుగురోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ...