Saturday, July 19, 2025
spot_img

క్రైమ్ వార్తలు

ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు మావోల హతం ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్‌, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అబూజ్‌మడ్‌ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 800 మంది పోలీస్‌ బలగాలతో ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టారు. మావోయిస్టులను...

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది. విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. ఈ...
- Advertisement -spot_img

Latest News

నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పేరుతో భారీ మోసం! జోరుగా న‌కిలీ స‌ర్టిఫికేట్ల దందా.. మ‌స‌క‌బారుతున్న విశ్వ‌విద్యాల‌య ప్ర‌తిష్ట‌ నార్‌కేట్‌ప‌ల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న రిజిస్ట్రార్‌ ముందుకు సాగ‌ని ద‌ర్యాప్తు.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS