( ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం )
బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాల్లో జరగబోతున్న ఎన్నికల పై జోశ్యం
రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపలేరు
భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 04 లేదా 05 మంది ఎమ్మెల్యేలే
కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ జైలు యోగం మాత్రం లేదు
ముఖ్యమంత్రి...
ఎయిర్ యూరోపా విమానంలో ఊహించని ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎయిర్ యూరోపా కి చెందిన బోయింగ్ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి మాంటెవీడియోకు బయల్దేరింది.మార్గమధ్యలో ఒక్కసారిగా విమానంలో అల్లకల్లోలం నెలకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.మరో ప్రయాణికుడు ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్ లో...
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికాలో పొలిటికల్ హిట్ పెరిగింది.నవంబర్ 5,2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సపర ఆరోపణలు చేసుకున్నారు.వీరిద్దరూ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ద్రవ్యోల్బణం సహా ఇతర కీలక అంశాల పై...
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల సంఖ్య పెరిగింది.ఆ దేశ సెన్సస్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2016లో 3లక్షలు పైగా భారతీయులు ఉంటే,ఇప్పుడు ఆ సంఖ్య సుమరుగా 12 లక్షలకు చేరుకుందని నివేదిక ద్వారా వెల్లడైంది.అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్ళ సంఖ్య నాలుగు రేట్లు అధికంగా పెరిగినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది.కాలిఫోర్నియాలో 2 లక్షల మంది,...
ఆసక్తి కామెంట్స్ చేసిన పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్
పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని,విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇస్లామాబాద్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఇషాక్ తాము భారతదేశంతో శాశ్వత శత్రుత్వం కోరుకోవడం లేదని,ఈ విషయంలో భారత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం...
( ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగబాట్ల పవన్ కుమార్ భవిష్యవాణి )
ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి తన ఉపాసనా శక్తీ ని ఉపయోగించి 100 % ఖశ్చితమై ఫలితాలను ముందే చెప్పి అందరిని ఆశ్చర్య పరచిన ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు...
అమెరికా అగ్రరాజ్యంలో మళ్ళీ కాల్పులు కలకలం రేపాయి.లాస్ వెగాస్ లోని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.మరణించిన వారిలో నలుగురు మహిళలు,13 ఏళ్ల బాలిక ఉంది.అనంతరం కాల్పులు జరిపిన నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. లాస్ వెగాస్ లోని రెండు అపార్ట్మెంట్స్ లో నిందితుడు కాల్పులు...
ప్రార్థన స్థలాలు,భద్రతా బలగాలే లక్ష్యంగా కాల్పులు
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు మృతి
రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.ప్రార్థన స్థలాలు,భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.డాగేస్థాన్ లో ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు,సాధారణ పొరులు,ఓ చర్చి ఫాదర్ మరణించినట్టు అక్కడి గవర్నర్ మిలికొవ్ ప్రకటించారు.డాగేస్థాన్ లోని మఖచీకలతో...
ముస్లింల పవిత్రమైన హజ్ యాత్రలో అధిక ఎండలు,వేడి గాలుల వల్ల 1,301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొనడానికి వచ్చారని,95 మంది చికిత్స పొందుతున్నారని సౌదీ ప్రభుత్వం తెలిపింది.మరణించిన వారిలో 98 భారతీయులు ఉన్నారు.ఈ ఏడాది జరిగిన హజ్ యాత్రకి సుమరుగా...
సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్ మాజీ భార్య ఫ్రెంచ్ గేట్స్
ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పై బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ స్పందించారు.ఈ ఎన్నికల్లో తాను ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ కి ఓటు వేస్తానని బహిరంగంగా వెల్లడించారు.గతంలో తాను...