Monday, June 30, 2025
spot_img

సాహిత్యం

కార్మికుల భద్రత అత్యంతావశ్యకం

పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల కార్మికులలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నుండి ఒక సంస్థ అవసరమని ఆ సభలో పాల్గొన్నవారు సూచించారు. 1965 డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక భద్రత తొలి సమావేశంలో కేంద్ర,...

డప్పు ఆత్మగౌరానికి ప్రతీక అవుతుందా?

భారతదేశ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో షెడ్యూల్ కులాలను అట్టడుగునకు నెట్టారు. వీరంతా మానవ హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. దళిత ఉన్నతకై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో 59 ఉపకులాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ లలో అత్యధికంగా ఉన్న కులం...

స్మార్ట్ ఫోన్ మన ప్రాణ మిత్రుడు, హిత శత్రువా !

స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్‌ యుగపు మనిషే కాడు అనే విపరీతమైన రోజులు వచ్చాయి. ఇంటర్నెట్‌ వాడకపోతే మానసిక దిగులు పెరుగుతుంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు చూడకపోతే ముద్ద దిగడం లేదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవడం లేదు. స్మార్ట్‌ ఫోన్‌ను ఇంట్లో మరచిపోతే ఊపిరి ఆగినంత పని...

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

అవిభక్త కరీంనగర్, నేటి జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి "తెలుగు" పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి...

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో వార్తాపత్రికలు

29 జనవరి “భారతీయ వార్తాపత్రికల దినోత్సవం” సందర్భంగా ఉదయం తలుపులు తెరవగానే వార్తాపత్రిక శుభోదయం అంటూ ముడిచుకుపోయి పలకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం వార్తల విందును వడ్డిస్తుంది. దినపత్రిక చూడని రోజు ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. వార్తాపత్రిక రాని వేళ మనసు నిలవదు, దినచర్య సజావుగా సాగదు. కాఫీ చప్పరిస్తూ పేపర్‌ చదివితే ఆ...

ఆ మూడు రోజులు

ఇది నా ఇల్లే…వీళ్లు నా వాళ్ళే…అయినా నేనొంటరినే ఆ మూడు రోజులు.. నెలకోమారు మాయమయ్యే వెన్నెలలాప్రతినెల ఒంటరినై…గడప ముందు బిచ్చగత్తెలాఅంటరానిదాన్నైన ఆ మూడు రోజులు.. ఏది ముట్టకూడదు, నిషిద్దజీవిలాఎటూ కదలకూడదు, శిలలామైలపడుతుందట నేనేది ముట్టినాఅది ఆ మూడు రోజులే… ప్రేమగా నాపై నుండి వీచే గాలి,నను కప్పిన ఆకాశంతన ఒడిలో చోటిచ్చిన నేలమైలపడవా ఆ మూడు రోజులు… లోకోద్భవానికి…రక్తాన్ని ధారపోస్తున్నా...

సంఘర్షణ

ఆకర్షనీయమైన ఆ కళ్ళుఎన్నో హృదయాలకుగుచ్చేసాయి ముళ్ళుపాపం సంపాదనకుపడిపోయింది చిల్లు ఘర్షనకు గురయ్యాయిసామాజిక మాద్యమాలన్నీ…సంఘర్షనతోచెవులు గిల్లుకున్నాయిసినీ పరిశ్రమలన్నీ… దర్శకులందరూ గుసగుసలుసినీ తారలంతా రుస రుసలుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినఅభిమానుల పుట్టుకతోపారిపోయిందామే గుట్టుగా.. కుంభమేలకు వెళ్ళినోళ్ళంతాపూసలేసుకున్న అమ్మాయి చెంతఏమిటో ఊహించనీ వింతభగవంతుణ్ణే మరిచారు భక్తులంతాఎక్కడినుండి వచ్చిందో ఆ ప్రకృతికాంత రాత్రికి రాత్రే వీసాతో పనిలేకుండారాష్ట్రాల్నే దాటేసిన మోనాలీసానాసా వెళ్ళినోళ్లకు లేనంత ప్రచారంఒక్కసారిగా నెట్టింట మిగిలింది విచారంఎవరు...

అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి శాసన కర్తా..?

ప్రస్తుత ప్రపంచ రాజకీయ,ఆర్ధిక పరిణామాలు అత్యంత గందర గోళంగా ఉన్నాయి. ఆర్ధిక మాంద్యం ఒకవైపు ప్రపంచ ప్రజల జీవితాలను తల్లక్రిందులు చేస్తుంటే, జరుగుతున్న యుద్ధాలు, యుద్ధోన్మాద హెచ్చరికలు అత్యంత భయానకంగా ఉన్న తరుణం లో అమెరికా కురువృద్ధ రాజకీయ నాయకుడు ట్రంప్‌ మరో పర్యా యం అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో...

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ బకాయిల చెల్లింపు ఎప్పుడు?

ప్రపంచం నలుమూలల నుండి వాట్సాప్, ట్విట్టర్, ఈ మెయిల్ మొదలగు అంతర్జాల ప్రక్రియల ద్వారా నిమిషాల్లో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సాధారణ ప్రజానీకం కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులకు ఫోన్ పే. గూగుల్ పే ద్వారా నిమిషాల్లో డబ్బులు చెల్లించుచున్నారు. సింగరేణి యాజమాన్యం 2013 2014 ఆర్థిక సంవత్సరంలో 61,778 మంది కార్మికులతో 50.47...

దేశ రక్షణలో సాయుధ దళాల పాత్ర ఎనలేనిది..

సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో ఏడవ తేదిన జరుపుకుంటారు. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు, వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. 1949...
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS