Sunday, May 18, 2025
spot_img

మాతృభాషను కాపాడుకుందాం..

Must Read

‌అన్య దేశాలు వాళ్ళ భాష గొప్పదనాన్ని చాటిజెప్తు మాతృభాషకు న్యాయం జేస్తే, మనోళ్లు మాత్రం భాషనే లేకుండా జేస్తమంటారు. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు వారి పలుకులు ఏడవాయనో. ఎవళ్ళ మాతృభాషకై వాళ్లు కృషి జేస్తుంటే మనం మాత్రం మన భాషను కనుమరుగు జేస్తున్నం. వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి ఆశయాలను అణగదొక్కుతు, అర్థమయ్యే భాషను తీసేసి రాని భాషకై పాకులాడుతుండ్రు.. తెలుగు భాషనే లేకుండా జేస్తమనే వీళ్ళ ఆలోచనేందో, ఎంతేత్తుకెదిగిన అమ్మను, అమ్మ భాషను మరవద్దనే సంగతిని మరుస్తున్నరుగ.. ఓ రాజ్యమా ఇగనైనా మాతృభాషకు ఊపిరి పోయండి.. కానీ ఉరి తీయకండి…

  • కాల్వ నిఖిత, 6309767894
Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS