మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ మేరకు 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. జాబితాలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి అధిత్యనాథ్, సహా మొత్తం 40...
పాకిస్థాన్ ఆబోటాబాద్లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే...
భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టర్లోని కీలక ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్ళినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న ముగింపు పలికేందుకు భారత్- చైనా మధ్య ఇటీవల...
దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవంబర్ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘవాల్
దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంజీవ్ ఖన్నాను...
దక్షిణ కాశ్మీర్లోని పూల్వమా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికుడిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితుడి చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం అయిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని బిజ్నోర్ కు చెందిన శుభంగా గుర్తించారు. ఇదిలా ఉండగా గతవారం రోజుల్లో కాశ్మీర్లో కార్మికులపై దాడి జరగడం ఇది మూడోసారి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 99 మంది అభ్యర్థులతో ఆదివారం ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలుపడనున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...
ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలో పలు విమానాలకు బాంబు బెదరింపులు రావడం కలకలం రేపుతుంది. గతకొన్ని రోజులుగా దేశంలో అనేక విమానాలకు, రైళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా శనివారం దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో సంస్థకు 05 విమానాలకు, విస్తార సంస్థకు చెందిన 03 విమానాలతో పాటు మరికొన్ని విమానాలకు బాంబు...
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ముంబయి ట్రాఫిక్ పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ఓ సందేశం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఖాన్ కు భద్రతను మరింత పెంచారు.
"సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం..చంపకుండా ఉండాలంటే రూ. 05 కోట్లు ఇవ్వాలంటూ"...
మహారాష్ట్ర , జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
నవంబర్ 20న మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ లో అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్ లో రెండు విడతాల్లో ఎన్నికలు
నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు
నవంబర్ 23న రెండు రాష్ట్రాల కౌంటింగ్
దేశంలోని రెండు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది....
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...