కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పకి ఎదురుదెబ్బ తగిలింది.పోక్సో కేసులో బెంగుళూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.తమ కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్యూరప్ప పై పోలీసులు పోక్సో చట్టం,ఇండియన్ పైనల్ కోడ్...
కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.ఈరోజు ఉదయం సౌత్ బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజ్...
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ @ncbn గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఎపిని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి @JaiTDP, @JanaSenaParty మరియు @BJP4Andhra ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.-ట్విట్టర్ లో...
ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి.
హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది.
హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నాం.
ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నాం.
హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి.
ప్రతి 6నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల...
సంచలన విషయాలను వెల్లడించిన దర్యాప్తు సంస్థలు
కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా భారీ దాడికి ప్లాన్ చేసిన ఐ.ఎస్.ఐ
తమ జిహాదీ సంస్థలను నెలకొల్పేందుకు కార్యాచరణ మొదలుపెట్టిన ఐ.ఎస్.ఐ
జమ్మూకాశ్మీర్ లోని రియాసీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.శివఖోడి నుండి కాట్రా వెళ్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో...
ఆదివారం ప్రధాని మోడీ పాటు ప్రమాణస్వీకారం చేసిన కేంద్రమంత్రులకు శాఖలు కేటాయించారు.అమిత్ షాకి కేంద్ర హోంశాఖ,నితిన్ గడ్కరీకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు శాఖ,జయశంకర్ కి విదేశాంగ శాఖ, మనోహర్ లాల్ కట్టర్ కి హోసింగ్ అండ్ అర్బన్ శాఖ,నిర్మల సీతారామన్ కి ఆర్థిక శాఖ,చిరాగ్ పాశ్యన్ కి యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ,శివరాజ్...
ప్రధాని నరేంద్ర మోదీ సహా ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగామిగతా ఆరుగురు మాజీ సీఎం లు కుమార స్వామి (కర్ణాటక), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), రాజ్నాథ్ సింగ్ (ఉత్తర ప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం),...
దేశ వ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా...
జమ్మూకాశ్మీర్ లో బస్సు పై తామే దాడికి పాల్పడినట్టు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.ఆదివారం రియస్ లోని భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడి జరిగింది.ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో పది మంది భక్తులు మృతిచెందారు.34 మంది భక్తులు గాయపడ్డారు.గాయపడిన భక్తులకు సమీపంలో...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...