Thursday, February 13, 2025
spot_img

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్

Must Read

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.ఈరోజు ఉదయం సౌత్ బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశరక్షణే మా బాధ్యత అని అన్నారు.తన పై నమ్మకంతో మరోసారి రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.బలమైన ఆత్మనిర్భర్ భారత్ ను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని తెలిపారు.ఇప్పటి వరకు రూ.21000 కోట్ల రూపాయలకు పైగా రక్షణ పరికరాలను ఎగుమతి చేశామని,దీనిని రూ.50,000 కోట్లకు తీసుకోని వెళ్లడమే తమ లక్ష్యమని ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

Latest News

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS