ఆర్ఐడీఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు
నాబార్డ్ చైర్మన్ను కోరిన సిఎం రేవంత్
మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాబార్డ్ ఛైర్మన్ను కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో...
బండ్లగూడలో రూ.కోట్లు విలువైన స్థలాలు స్వాహా
హైదరాబాద్ జిల్లాలో అత్యథికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం బండ్లగూడ
కోట్ల విలువైన సర్కారు భూముల్ని ధారాదత్తం చేస్తున్న ఆఫీసర్లు
రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూమిని ప్లాటు చేసి అమ్మిన ఓ నాయకుడు
ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది
అక్రమణల తీరుపై ఆదాబ్ పరిశీలాన్మాతక ప్రత్యేక కథనం
జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ భూములను...
పద్దులు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
మూల వ్యయం రూ.36,504 కోట్లు
2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం...
ప్రైవేట్ జెట్ విమానాల్లో చేసిన విహార యాత్రల వివరాలు వెల్లడిస్తా..
కేటీఆర్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫైర్
మాజీమంత్రి కేటీఆర్ అధికారమదంతో జన్వాడ ఫామ్ హౌజ్ లో నడిపించిన అక్రమ వ్యవహారాలన్నీ త్వరలోనే ప్రజల ముందు బయటపెడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. కేటీఆర్ శని, ఆదివారాల్లో...
శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు
నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు - ఏజీఎం సతీష్
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్...
ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి
మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ
9 రోజులకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేయాలని...
నియోజకవర్గంలో సుమారు 5వేల మంది నిరుద్యోగులకు ఉపాధి
షాద్ నగర్ ఆర్టీసీ డిపోకు మరో 18 కొత్త బస్సులు
మీడియాతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని ప్రభుత్వం చిత్తశుద్ధిగా నెరవేరుస్తూ వస్తోందని ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.....
న్యాయం ధక్కకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం..!
పులుమద్ది గ్రామానికి చెందిన బాధితుడు శివయ్య ఆవేదన
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించని వైనం
వికారాబాద్ మండల పరిధిలోని పులిమద్ది గ్రామంలో గ్రామపంచాయతీ రోడ్డుని కొందరు గ్రామానికి చెందిన వారు ఆక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నారని గ్రామానికి చెందిన శివయ్య ఆవేదన చెందుతున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న రోడ్డుని...
విచ్చలవిడిగా మున్సిపల్లో అక్రమ నిర్మాణాలు
కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు
చీర్యాల్లో ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారి అండదండలు
అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఎటు చూసినా అనుమతి లేని నిర్మాణాలు దర్శన మిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీ ఆదాయానికి...
రాబోయే కాలంలో 20లక్షల ఇండ్లు కట్టి తీరుతాం
పేదవాడికి అండగా ప్రభుత్వం పనిచేస్తుంది
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపనకు రూ.11వేల 600 కోట్లు మంజూరు
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా, రాబోయే కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టి...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...