Sunday, July 13, 2025
spot_img

అట్ట‌హాసంగా సైన్స్ ఫెయిర్

Must Read
  • శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు
  • నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు – ఏజీఎం సతీష్

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ కామాక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంలో పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణరేఖతో కలిసి వారు విద్యార్థుల నమూనాలను పరిశీలించారు విద్యార్థుల ఎంతో ఉత్సాహంగా వారి ప్రతిభ సృజనాత్మకతను కనబరిచే విధంగా నమూనాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, డీన్ రామశర్మ, కోఆర్డినేటర్ జితేందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS