Monday, July 7, 2025
spot_img

తెలంగాణ

ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన కసరత్తు ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ కొత్త కార్యవర్గం.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పైన హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో హైకమాండ్‌ అలర్ట్‌ అయింది. దీంతో, పదవుల విషయంలో కీలక నిర్ణయానికి సిద్దమైంది. మంత్రి పదవుల ఖరారు పైన కొత్త...

షాపు కూల్చివేతపై మహిళ ఆందోళన

పెట్రోల్‌ బాటిల్‌తో రోడ్డుపై బైఠాయింపు కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకుని జీహెచ్‌ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని...

వరుసగా రెండురోజులు స్కూళ్లకు సెలవులు

వరుసగా రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు జనవరిలో భారీగా సెలవులు వచ్చాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు సెలవులు దొరకడంతో విద్యార్థులు సందడిగా గడిపారు. అయితే వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో ప్రిపరేషన్‌తో బిజీ అయిపోయారు స్టూడెంట్స్‌. అయితే ఫిబ్రవరిలో మరో రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి....

తాగునీరు లేక అల్లాడుతున్న‌ కార్మిక‌వార్డులు

కలెక్టర్‌కు ఫిర్యాదు… కనికరించని న‌ర్సంపేట మున్సిపాలిటీ వారు ఉదయమే నాలు గు గంటలకు లేచి నర్సంపేట పట్టణాన్ని రోడ్లన్నీ, వాడాలన్నీ ఊడు వనిదే పట్టణం పరిశుభ్రంగా ఉండదు. డ్రైనేజీ తీయనిదే పరిశుభ్రత రాదు. ఇంటింటికి నీరు అందివ్వనిదే ఆ వాడలు, ఆ ఇండ్లుకు పూట గడవదు. అయినా నర్సంపేట పట్టణాన్ని అన్ని రకాలుగా తాము శాయ...

స‌మ‌య‌పాల‌న పాటించ‌ని సిబ్బంది..

ఉదయం 11 గంటలు దాటిన ఖాళీ కుర్చీలే.. మంత్రి నియోజకవర్గమైన మారని అధికారుల తీరు.. ఇది పుల్కల్‌ మండల ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతివిద్యం వహిస్తున్న అందోల్‌ నియోజక వర్గంలో రెవెన్యూ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. దీనికి నిదర్శనం పుల్కల్‌ తాహసిల్దార్‌ కార్యాలయంలో...

ప్రయాగ్ రాజ్‌లో హరీశ్ దంపతులు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(HARISH RAO) యూపీలోని ప్రయాగారాజ్ కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

12 నుంచి మినీ మేడారం జాతర

4 రోజులపాటు జాతర సంబురాలు పటిష్ట ఏర్పాటు చేసిన అధికారులు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఈ నెల 12...

కలెక్టర్‌ వద్దకు చేరిన దళారుల దందా..

పోలీసులు తగిన రీతిలో బుద్ధి చెప్పిన, మారని దళారులు.. అప్రతిష్ట పాలవుతున్న నర్సంపేట ఏఎల్‌ఓ కార్యాలయం.. బ్రాంచ్‌ మీసేవలపై నజర్‌.. కార్మికుల సంక్షేమార్థం ఆర్థిక అభివృద్ధితో పాటు ఆర్థిక తోడ్బాటును అందించే విధంగా ఏర్పాటు చేసిన కార్మిక శాఖ కార్యాలయం అభాసుపాలవుతుంది. నర్సంపేట అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీస్‌ కార్యాలయంలో దళారులదే రాజ్యం అన్నచందంగా మారిపోయింది. లక్ష మంది లేబర్‌...

మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం!

బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్‌ పాస్‌ విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్‌ బస్‌ భవన్‌ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మణుగూరు డిపో పిహెచ్బి డ్రైవర్‌ కోటేశ్వరరావు గద్వాల్‌ డిపో కండక్టర్‌ కిషోర్‌ కుమార్‌, డ్రైవర్‌...

కాప్రాలో అక్రమ కట్టడాల కూల్చివేత

అక్రమ కట్టడాలకు ఉపేక్షించేది లేదంటున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వస్తే కూల్చివేతలు తప్పవు చట్టానికి ఎవరు చుట్టం కాదన్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కాప్రా పరిధిలోని ఎస్‌ఎస్ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు.. వివరాల్లోకి వెళితే… కాప్రా డివిజన్‌ వన్‌లోని ఎస్‌ఎస్‌ ఎంక్లేవ్‌లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో కాప్రా...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS