Tuesday, July 1, 2025
spot_img

తెలంగాణ

భూ భారతి తో రైతుల భూములకు భద్రత

భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు జూన్ 2వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికి కృషి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ...

తలవంపులు తెస్తున్న మాజీ కార్పొరేటర్..

గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు.. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి..! కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..! సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం.. ప్రధాన రహదారిని మింగేసి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మాజీ కౌన్సిలర్.. ముడుపులు తీసుకుని ఫిర్యాదులను...

నకిలీ విత్తనాలు అమ్మితే పి‌.డి యాక్ట్ తప్పదు

జిల్లా ఎస్పీ కె. నరసింహ గౌడ్ నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని అన్నారు. సంభందిత...

వన్యప్రాణుల దాహం తీరేదెలా..?

దాహార్తి తీర్చుకునేందుకు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్న వైనం కుక్కల దాడిలో వరుస జింకల మరణాలు..! వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో దురదృష్టకర పరిస్థితులు వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి సమస్యకు అటవీ శాఖాధికారులు శాశ్వత పరిష్కారం కొరకు సార్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో...

అందుబాటులోకి తార్నాక జంక్షన్

అక్రమ పార్కింగ్ పై చర్యలు మరిచారు.. వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాదాపు 9 ఏళ్ల క్రితం మూసి వేసిన తార్నాక జంక్షన్ ను పునరుద్దరణ చేసే క్రమంలో 15 రోజుల పాటు ట్రయల్ రన్ కోసం శుక్రవారం తార్నాక జంక్షన్ ను ట్రాఫిక్, జీహెచ్ఎంసి అధికారులు ఓపెన్ చేశారు. దీంతో ఇంత...

ఎండోమెంట్ శాఖ‌లో ఇంటిదొంగ‌లు

సర్వే నెం.6లో 3ఎకరాల 14గుంటల టెంపుల్‌ భూమి కబ్జా అనుమతులు లేకుండానే బ‌హుళ అంత‌స్తుల నిర్మాణాలు అవినీతి అధికారుల‌పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వాన‌ర‌సేన‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఎండోమెంట్ అధికారుల సపోర్ట్‌.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్‌ ఫిర్యాదు చేస్తే.. అక్ర‌మార్కుల‌కు చేర‌వేస్తున్న అధికారులు అవినీతి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకొని ఎండోమెంట్‌ క‌మిష‌న‌ర్‌ హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశా న్నంటాయి. ఎండోమెంట్‌, ప్రభుత్వ, అసైన్డ్‌...

గ్రూప్ -1 పై అనేక సందేహాలు

ప్రభుత్వ తీరు అక్షేపనీయం పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ తెలంగాణ యువతకు అందులో ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ...

రూ.6500కోట్ల నష్టాల్లో మెట్రో

మెట్రో చార్జీల పెంపుకు తథ్యం అంటున్న ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.59 హాలిడే కార్డుతో పాటు 10శాతం రాయితీ ఎత్తివేత బెంగళూరులో ఇప్పటికే 44శాతం పెంచిన మెట్రో నష్టం పేరుతో మెట్రో చార్జీలను పెంచేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థ రూ.6500కోట్ల భారీ నష్టాల్లో వున్నట్లు మెట్రో సంస్థ పేర్కొంది. కోవిడ్‌ సమయంలో ఎల్‌అండ్‌టీ...

భూభారతితో ప్రతి రైతుకు భ‌ద్రత

గతంలో ధరణిలో అనేక మోసాలు లోపాలు సరిదిద్ది పారదర్శక చట్టం తెచ్చాం భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతులకు భద్రత కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పొంగులేటి అన్నారు. ధరణిలో...

సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీటు

హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నా రాహుల్‌కు ఇమేజీని తట్టుకోలేకే కుట్ర కేసులు మోడీ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ బిజెపి కుట్రల పార్టీ అన్న వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లో ధర్నా చేపట్టారు. ఏఐసీసీ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS