Monday, August 18, 2025
spot_img

రూ.కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి,రామ్ చరణ్

Must Read

కేరళలోని వయనాడ్ ఘటన బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.రామ్ చరణ్ తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నామని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు.వయనాడ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను,రామ్ చరణ్ తో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి రూపాయల సహాయాన్ని అందిస్తున్నామని,బాధలో ఉన్న కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు తమవంతుగా సహాయం చేస్తున్నారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS