Monday, May 19, 2025
spot_img

రూ.కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి,రామ్ చరణ్

Must Read

కేరళలోని వయనాడ్ ఘటన బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ముందుకు వచ్చారు.రూ.కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు.రామ్ చరణ్ తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నామని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు.వయనాడ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు.వారికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను,రామ్ చరణ్ తో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి రూపాయల సహాయాన్ని అందిస్తున్నామని,బాధలో ఉన్న కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు తమవంతుగా సహాయం చేస్తున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS