Friday, July 4, 2025
spot_img

నీతి అయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం

Must Read

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.వికసీత్ ఏపీ-2047 రూపకల్పన పై ప్రతినిధులతో చర్చించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభవృద్ది చేసేలా ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు.ఏపీలో ఉన్న వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చి,అందరికీ అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని,2047 నాటికి ఏపీని 02 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని నీతి అయోగ్ అధికారులకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS