Thursday, July 3, 2025
spot_img

లోయలో పడిపోయిన బస్సు , 36 కు చేరిన మృతుల సంఖ్య

Must Read

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుండి కుమావోన్ లోని రాంనగర్‎కు వెళ్తునట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సంఘటన స్థలానికి బయలుదేరారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS