Monday, May 19, 2025
spot_img

లోయలో పడిపోయిన బస్సు , 36 కు చేరిన మృతుల సంఖ్య

Must Read

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుండి కుమావోన్ లోని రాంనగర్‎కు వెళ్తునట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సంఘటన స్థలానికి బయలుదేరారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS