Sunday, June 8, 2025
spot_img

మహారాష్ట్రలో హైడ్రామా..బిజెపి నేతపై ఈసీ కేసు నమోదు

Must Read

ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హైడ్రామా నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తాన్దే వివాదంలో చిక్కుకున్నారు. పాల్ఘార్ జిల్లాలోని ఓ హోటల్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినోద్ తాన్దె డబ్బులు పంపిణీ చేస్తున్నారని బహుజన్ వికాస్ అఘాదీ ( బీబీఏ ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ ఆరోపణలు చేయడంతో, కేంద్ర ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంచడానికి వినోద్ తాన్దే వచ్చారని హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. అయిన్ను ఒక హోటల్ లో చూశానని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వినోద్ తాన్దే, బిజెపి పార్టీల చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS